Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు గడిచిపోయిందా? అయితే ఇలా చేయండి..

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (08:31 IST)
కేంద్రం జారీచేసే ఆధార్ కార్డు ఇపుడు ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ప్రతి ఒక్క పనికీ ఆధార్ నంబరును అడుగుతున్నారు. అనుసంధానం చేస్తున్నారు. అలాంటి ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు గడిచిపోయిన వారు మాత్రం మళ్లీ గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఐ వెల్లడించింది. 
 
గత పదేళ్లలో ఆధార్​ను ఒక్కసారి కూడా అప్డేట్​ చేయని వారు ఈ పని చేయాలని కోరింది. అయితే.. ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్​ డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించడం తప్పనిసరి కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. 
 
"పదేళ్ల క్రితం ఆధార్​ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుx చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్' పోర్టల్​ లేదా సమీపంలోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు' అని ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్​ కార్డులను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా వేర్వేరు అవసరాలను ఆధార్​ను ఉపయోగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments