Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో కుప్పకూలిన ట్రైనీ హెలికాఫ్టర్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:59 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. రాష్ట్రంలోని చామరాజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టరులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరు మహిళా పైలెట్ కావడం గమనార్హం. ఈ మేరకు వాయుసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. 
 
కాగా, తమ రోజువారీ శిక్షణలో భాగంగా, వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్‌ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజ నగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో ఈ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలెట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్పంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments