Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో కుప్పకూలిన ట్రైనీ హెలికాఫ్టర్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:59 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. రాష్ట్రంలోని చామరాజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టరులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరు మహిళా పైలెట్ కావడం గమనార్హం. ఈ మేరకు వాయుసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. 
 
కాగా, తమ రోజువారీ శిక్షణలో భాగంగా, వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్‌ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజ నగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో ఈ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలెట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్పంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments