Webdunia - Bharat's app for daily news and videos

Install App

భలే దొంగ.. విమానం ప్రయాణం.. గూగుల్ మ్యాప్ ద్వారా చోరీలు!!

Webdunia
గురువారం, 6 జులై 2023 (08:43 IST)
దొంగల్లో కూడా పలు రకాలైన వారు ఉంటారు. చిల్లర దొంగలు, ఘరానా దొంగలు, కాస్ట్లీ దొంగలు, మంచి దొంగలు ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తాజాగా ఓ దొంగ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ చోరీలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘట కేరళలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేస్తున్నట్టు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ వెల్లడించాడు. 
 
ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు.. "ఈ వ్యక్తి కేరళకు విమానంలో వస్తుంటాడు. ఇక్కడకు వచ్చాక ఆటోల్లో స్థానికంగా చక్కర్లు కొడుతూ తాళం వేసి ఉ్న ఇంట్లో ఏవో గుర్తిస్తాడు. ఆ తర్వాత గూగుల్ మ్యాచ్ సాయంతో రాత్రి సమయంలో మళ్లీ ఆ ఇళ్లకు వచ్చి చోరీలు చేస్తాడు. అతడు కేవలం బంగారు నగలు మాత్రమే చోరీ చేసి వాటిని ఖమ్మం తీసుకెళ్లేవాడు. ఆ నగలను అక్కడ తాకట్టుపెట్టి వచ్చిన డబ్బును తీసుకుని విలాసాలకు ఖర్చు చేసేవాడు. గత నెలలో పద్మనాభస్వామి ఆలయం సందర్శనకు వచ్చాడు. ఇందుకు జూన్ నెలలోనే ప్రణాళిక రచించుకున్నాడు. ఆ ప్రకారం మళ్లీ వచ్చాడు" అని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సీహెచ్ నాగరాజు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments