Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ మెట్రో రైలు: సహ ప్రయాణీకునిపై చేజేసుకున్న మహిళ

Delhi Metro
, బుధవారం, 5 జులై 2023 (14:48 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకుల ఘర్షణ, ముద్దులు, రొమాన్స్ వంటివి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఓ ప్రయాణీకురాలు.. తనతో పాటు ప్రయాణించిన వ్యక్తిని చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ సమయంలో కంపార్ట్‌మెంటులో అందరి సమక్షంలో ఆ మహిళ సహ ప్రయాణీకునిపై చేజేసుకుంది. ఈ ఘటనను ఓ ప్రయాణీకులు వీడియో తీసి నెట్‌‍లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
67 వేలకు పైగా వీక్షకులు ఈ వీడియోను వీక్షించారు. దీనిపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహ వేడుకలో సిగరెట్ కాల్చిన వధువు తల్లి - పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. ఎక్కడ?