Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ లాస్ట్ డే.. : షాకిచ్చిన ములాయం.. మళ్లీ ప్రధానిగా మోడీ కావాలంటూ...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (19:09 IST)
ప్రస్తుత లోక్‌సభకు చివరి రోజు గడిచిపోయింది. 2019-20 వార్షిక బడ్జెట్ కోసం సమావేశమైన ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశం, చివరి పనిదినం బుధవారంతో ముగిసింది. ఈ సభ సాక్షిగా సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఆ సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కర్నీ కలుపుకుని వెళ్తున్నారన్నారు. పైగా, ఆయన పాలన బాగుందన్నారు. అందువల్ల 2019లో కూడా మరోమారు ఆయనే ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికు లోనుకాగా, అధికార బీజేపీ సభ్యులు మాత్రం సంతోషంలో మునిగిపోయారు. అలాగే, తనపై సీనియర్ నేతగా ఉన్న ములాయం సింగ్ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మోడీ చిరునవ్వులు చిందించారు. 
 
తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారం. మోడీని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియా నిర్ఘాంత పోయి, ఆయన్నే చూస్తుండిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments