Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులు ఎక్కువ మందిని కనాలి : యతి సత్యదేవానంద్ సరస్వతి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:18 IST)
దేశంలో ముస్లింలు జనాభాపరంగా మెజార్టీ సాధిస్తే భారత్ ముస్లిం దేశంగా మారిపోతుందని అందువల్ల హిందువులు మరింత మందిని కనాలని అఖిల భారత సంత్ పరిషత్‌కు చెందిన స్వామి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువుగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముబారక్ పూర్‌లో మూడు రోజుల పాటు ధర్మ సంసద్ జరుగుతోంది. ఈ సందర్భంగా అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జ్ యతి సత్యదేవానంద్ సరస్వతి కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
"భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు. కానీ, ముస్లింలు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ సంతతిని పెంచుకుంటున్నారు. ముస్లింలు మెజార్టీ సాధిస్తే పాకిస్థాన్ మాదిరిగానే భారత్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది. దీన్ని నివారించేందుకే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని తమ సంస్థ కోరుతుంది" అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments