Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 100 శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హిమాలయా పర్వతశ్రేణుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వందకు వందశాతం డబుల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీంతో వంద శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ అవతరించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు స్పందిస్తూ, రాష్ట్రంలో వంద శాతం మందికి కోవిడ్ డోసులు అందజేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కార్యాచరణ కారణంగానే రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ కూడా ప్రశంసించారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బిలాస్‌పూర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments