Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 100 శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హిమాలయా పర్వతశ్రేణుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వందకు వందశాతం డబుల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీంతో వంద శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ అవతరించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు స్పందిస్తూ, రాష్ట్రంలో వంద శాతం మందికి కోవిడ్ డోసులు అందజేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కార్యాచరణ కారణంగానే రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ కూడా ప్రశంసించారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బిలాస్‌పూర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments