Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 100 శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హిమాలయా పర్వతశ్రేణుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వందకు వందశాతం డబుల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీంతో వంద శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ అవతరించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు స్పందిస్తూ, రాష్ట్రంలో వంద శాతం మందికి కోవిడ్ డోసులు అందజేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కార్యాచరణ కారణంగానే రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ కూడా ప్రశంసించారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బిలాస్‌పూర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments