Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.హెచ్-5లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:23 IST)
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి నంబరు ఐదులో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కిన్ననూర్ ప్రాంతంలోని కషంగ్ నలా అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారుల మరమ్మతు విభాగం అధికారులు జేసీబీల సహాయంతో ఈ కొండ చరియలను తొలగించే పనులను ముమ్మరం చేశాయి. ఈ కొండ చరియలకు విరిగిపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments