Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్టాండులో ఒంటరిగా కనిపించిన యువతి... లాడ్జీకి తీసుకెళ్లిన పోలీస్....

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండులో ఓ యువతి ఒంటరిగా కనిపించింది. దీంతో ఆ యువతిని గమనించిన ఓ కానిస్టేబుల్ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఇది వివాదానికి దారితీసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యువతి తన సొంతూరుకు వెళ్లేందుదుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నిర్మల్‌కు చేరుకుంది. అయితే, ఆమె అక్కడకు చేరుకునేందుకు సొంతూరుకు వెళ్లే ఆఖరి బస్సు కూడా వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయింది. ఆ సమయంలో రాత్రి విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ యువతిని గమనించి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. 
 
తాను ఆశ్రయం కల్పిస్తానంటూ యువతిని కానిస్టేబుల్ లాడ్జికి తీసుకువెళ్లాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాడ్జి గదిలో యువతితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేమి తెలియదని, పోలీస్ తనను గదిలో ఉంచారని యువతి చెప్పింది. ఈ వ్యవహారంపై పోలీస్ కానిస్టేబుల్ వద్ద పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments