Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన ఫ్లైయింగ్ ప్రాక్టీస్ హెలికాఫ్టర్ - పైలెట్లు దుర్మరణం

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:17 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద విమానాశ్రయంలో గురువారం రాత్రి 9:10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలట్లు దుర్మరణంపాలయ్యారు. మరణించిన పైలట్లను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవగా గుర్తించారు.
 
హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించగా హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణికులెవరూ లేరని చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఎయిర్‌పోర్టులో పైలట్లు ఫ్లైయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments