Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిమాండ్‌కు లేకుండా బెయిల్ ఎలా ఇస్తారు... హైకోర్టులో పిటిషన్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి. నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను జైలుకు తరలించేందుకు చిత్తూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కేసును విచారించిన మేజిస్ట్రేట్ అదే రోజు రాత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. 
 
అయితే, రిమాండ్ విధించకుండానే బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చిత్తూరు జిల్లా కోర్టులో ఏపీ ప్రభుత్వం రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. రిమాండ్ విధించకుండానే బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రస్తావించింది. 
 
సాధారణంగా జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండటంతో ఫార్మాలిటీస్‌గా రివిజన్ వాజ్యాన్ని ప్రభుత్వం దాఖలు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరిపే జిల్లా కోర్టు ఇచ్చే ఆదేశాలన ఆధారంగా హైకోర్టుకు వెళ్లే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments