Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు.. ఐసోలేషన్‌లో 1,87,800 మంది

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:00 IST)
ఉత్తర కొరియా దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడని కరోనా వైరస్ తాజాగా వెలుగు చూసింది. ఆ దేశంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో 1,87,800 మందిని ఐసోలేషన్‌లోకి పంపించారు. అలాగే, జ్వరం కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నార్త్ కొరియా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జ్వరంలో చనిపోయిన ఆరు మృతదేహాలకు వైద్య పరీక్షలు చేయగా, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మృతదేహంలో ఒమిక్రాన్ బీఏ-2ను గుర్తించారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటికే నార్త్ కొరియాలో అత్యవసర పరిస్థితితో పాటు లాక్డౌన్ విధించారు. 
 
ఉత్తర కొరియా వాసుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా టీకా వేసుకోలేదు. వారికి టీకాలు సరఫరా చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినప్పటికీ నార్త్ కొరియా అధిపతి కిమ్ జాంగ్ ఉన్ వద్దని తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

తర్వాతి కథనం
Show comments