Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (22:59 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో 241 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం బయటపడ్డారు. 40 యేళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అహ్మదాబాద్‌లోని అసర్వాలో గల సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతడి ఛాతీ, కళ్లు, పాదాలకు మాత్రం గాయలయ్యాయి. 
 
టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినిపిచింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అని విశ్వాస్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. భయంతో వణికిపోయాను. వెంటనే లేచి పరుగెత్తాను. విమాన శకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లోకి ఎక్కించి ఇక్కడకు తీసుకొచ్చారు అని తెలిపారు. పైగా, తన వద్ద ఉన్న బోర్డింగ్ పాస్‌ను కూడా విశ్వాస్ చూపించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments