Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా కుటుంబం ఆస్తులపై హర్యానా ప్రభుత్వం విచారణ

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:59 IST)
సోనియా కుటుంబసభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

2005లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈ ఫ్లాట్ ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని పేర్కొంటూ ఆ ఫ్లాట్ ను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.

గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లపై విచారణకు ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments