ఢీకొన్న ట్రక్కులు - రూ.కోటి విలువ చేసే మద్యం దగ్ధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:53 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తారావాడీ - శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే మద్యం దగ్ధగమైపోయింది. నలాగఢ్ నుంచి ఢిల్లీ వైపునకు వెళుతున్న ట్రక్కులో విస్కీ మద్యాన్ని తీసుకెళుతున్నారు. ఆ సమయంలో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. 
 
తొలుత శామ్‌గడ్ సమీపంలోని ఓ ట్రక్ డ్రైవర్ మొదటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ ట్రక్కు ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి మద్యం లోడుతో వచ్చిన ట్రక్కు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కులు రెండు పూర్తిగా కాలిపోయాయి.
 
స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే మద్యం కాలిపోయింది. అలాగే, రెండు లారీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments