Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢీకొన్న ట్రక్కులు - రూ.కోటి విలువ చేసే మద్యం దగ్ధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:53 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తారావాడీ - శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే మద్యం దగ్ధగమైపోయింది. నలాగఢ్ నుంచి ఢిల్లీ వైపునకు వెళుతున్న ట్రక్కులో విస్కీ మద్యాన్ని తీసుకెళుతున్నారు. ఆ సమయంలో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. 
 
తొలుత శామ్‌గడ్ సమీపంలోని ఓ ట్రక్ డ్రైవర్ మొదటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ ట్రక్కు ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి మద్యం లోడుతో వచ్చిన ట్రక్కు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కులు రెండు పూర్తిగా కాలిపోయాయి.
 
స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే మద్యం కాలిపోయింది. అలాగే, రెండు లారీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments