Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్రను మైకుగా మార్చుకుంది.. చిన్నారి పాత్రికేయురాలుగా అదరగొట్టింది..

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:52 IST)
సోషల్ మీడియాలో ఓ చిన్నారి పాత్రికేయురాలి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఓ చిన్నారి చేసిన రిపోర్టింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని కురుక్షేత్ర సహా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు నడిచేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు.
 
నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిన్నారి వరదలతో ఏర్పడిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది. కర్రను మైక్‌లా పట్టుకుని హిందీలో ఎడపెడా మాట్లాడేసింది. 
 
నీరు చాలా వేగంగా ప్రవహిస్తుందని.. ఓ ఇంటిని చూపిస్తూ అది నీటితో నిండిపోయిందని చెప్పుకొచ్చింది. నీటితో దారులన్నీ కనిపించట్లేదని.. నడిచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. ఓ చిన్నారి రిపోర్టర్ అవతారం ఎత్తిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments