Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..

ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:41 IST)
ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన జితేంద్ర (34) అనే వ్యక్తి ఓ పాథాలజీ ల్యాబ్‌లో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరు భార్యలు ఆయన్ను వదిలి విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత మరో మహిళను పెళ్లాడాడు. ఆమె కూడా తాజాగా ఆయన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్‌లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments