Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..

ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:41 IST)
ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన జితేంద్ర (34) అనే వ్యక్తి ఓ పాథాలజీ ల్యాబ్‌లో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరు భార్యలు ఆయన్ను వదిలి విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత మరో మహిళను పెళ్లాడాడు. ఆమె కూడా తాజాగా ఆయన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్‌లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments