క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (12:06 IST)
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‍లో మరో విషాదకర ఘటన జరిగింది. స్థానిక శాస్త్రి మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడిని మయూర్‌గా గుర్తించారు. గత 45 రోజుల్లో ఈ తరహా ఘటనలు జరగడం ఇది ఎనిమిదోది. 
 
ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ బౌలింగ్ చేస్తుండగా, అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన మైదానంలో కొంది సేపు కూర్చొని కిందపడిపోయాడు. అతని స్నేహితులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మయూర్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, స్వర్ణకారుడైన మయూర్.. కుటుంబానికి ఏకైక ఆధారం. పైగా, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments