Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు చేయి పట్టుకుని ఏడు అడుగులు వేస్తుండగా గుండెపోటుతో వరుడు మృతి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (09:39 IST)
మరికొన్ని క్షణాల్లో పూర్తికావాల్సిన పెళ్లి తంతులో అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వధువుతో కలిసి ఏడు అడుగులు వేస్తున్న వరుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సమీర్ ఉపాధ్యాయ (30) అనే దంత వైద్యుడికి శుక్రవారం వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్వహించారు. ఇందుకోసం కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుడిన ఊరేగింపుగా వెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వివాహ తంతు మొదలైంది. వధువుతో కలిసి ఏడుగులు వేస్తున్న సమయంలో సమీర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 
 
దీంతో అప్పటివరకు బంధుమిత్రులు ఆనందోత్సవాల మధ్య కళకళలాడిన పెళ్లిమండంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కుప్పకూలిన సమీర్‍‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారి. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారించారు. ఈ విషయం తెల్సిందే. బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments