Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం: బెంగాల్ సీఎం

Webdunia
గురువారం, 16 జులై 2020 (05:57 IST)
కరోనాతో కన్నుమూసే ఉద్యోగుల కుటుంబాల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎనలేని కనికరం చూపింది. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.

కరోనాతో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందితే.. వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడిన సీఎం ఈ మేరకు ప్రకటించారు.

కరోనా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా విస్తరిస్తుందని.. ఎవరైనా కోవిడ్-19 వల్ల మృతి చెందితే వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

ఇప్పటి వరకూ పశ్చిమబెంగాల్ లో 268 మంది పోలీసులు, 30 మంది డాక్టర్లలు, 43 మంది నర్సులు, 62 మంది ప్రభుత్వ అధికారులు కరోనా బారినపడి మృతి చెందారని మమతా బెనర్జీ తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments