వందకు పైగా భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సెర్చ్ : సుందర్ పిచాయ్

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (10:41 IST)
ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఇందులో వందకు పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్స్ట్ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సాంకేతికంగా అద్భుతమైన మార్పులు వస్తున్నాయని చెప్పారు. దేశంలోని చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు గూగుల్ మద్దతిస్తుందని తెలిపారు. ప్రపంచంలో అధికంగా మాట్లాడే 100 భాషల్లో ఆన్‌లైన్ సెర్చ్‌కు అవకాశం కల్పించడంతో పాటు ప్రజలు తమ స్థానిక భాషలోనే విజ్ఞాన సముపార్జన, సమాచార సేకరణకు అవకాశం కల్పించాలన్న ప్రయత్నంలో భాగంగానే భారత్‌లో వందకు పైగా భాషల్లో సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు చెప్పారు. వచ్చే 5-7 యేళ్లలో భారత్‌లో రూ.వెయ్యి కోట్ల డాలర్లు అంటే దాదాపు 75 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు గత 2020లోనే గూగుల్ సంస్థ ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments