18 క్యారెట్ల బంగారంతో ప్రధాని మోదీ ప్రతిరూపం అద్భుతం (video)

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (12:10 IST)
Golden Tribute
సూరత్‌లోని ఓ ఆభరణాల వ్యాపారి 18 క్యారెట్ల బంగారంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరూపాన్ని అద్భుతంగా రూపొందించారు. సూరత్ నివాసి సందీప్ జైన్ ప్రధానికి అంకితం చేసే దిశగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం బరువు 156 గ్రాములు, 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. 
 
ఈ విగ్రహం నిర్మాణానికి 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా, 20 నుంచి 25 మందితో కూడిన బృందం 3 నెలల పాటు శ్రమించి ఆ భాగాన్ని పూర్తి చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తర్వాత అతను విగ్రహం కోసం పని చేయడం ప్రారంభించాడు. 
 
ప్రధానిపై ఉన్న ప్రేమతోనే తాను ఈ విగ్రహాన్ని రూపొందించానని, దానిని మోదీ, ఆయన అభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments