Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోయిడా నగరంలో బంగారం దోపిడీ ముఠా గుట్టు రట్టు

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (15:36 IST)
నోయిడా నగరంలో బంగారం దోపిడీ ముఠా గుట్టు రట్టు అయింది. గత ఏడాది సెప్టెంబరులో గ్రేటర్ నోయిడాలోని ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడిన ముఠాను అరెస్టు చేశామని నోయిడా డీసీపీ రాజేష్ చెప్పారు. 
 
రూ. 6.5. కోట్ల విలువ గల 13 కిలోల బంగారం రూ.57 లక్షల నగదు, మహీంద్రా స్కార్పియో కారు, కోట్ల రూపాయల విలువైన భూమి ఆస్తి పత్రాలను దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. 
 
పోలీసులు పట్టుకున్న దొంగ్లో రాజన్ భాటి, అరుణ్ సింగ్, జేసింగ్, నీరజ్ సింగ్, అనిల్ సింగ్, బింటు శర్మలుగా గుర్తించారు. దోపిడీ దొంగలు నోయిడా ఇంటి నుంచి 40 బంగారం బిస్కెట్లను దోచుకెళ్లగా, పోలీసులు చోరీ సొత్తును రికవరీ చేసి, దొంగలను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments