Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా సర్కారు సంచలన నిర్ణయం.. 250 టూరిస్ట్ హోటల్స్‌కు అనుమతి

Webdunia
బుధవారం, 1 జులై 2020 (18:53 IST)
Goa
గోవాకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ కారణంగా పర్యాటకం బోసిపోయింది. లాక్ డౌన్ సడలింపులు విధించడం.. గోవాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా వుండటంతో గోవా సర్కారు ఓ సంచలనం నిర్ణయం తీసుకుంది. 
 
జులై 2 వ తేదీ నుంచి దేశీయంగా పర్యాటకులకు ఆహ్వానం పలికింది. అదే విధంగా గోవాలోని 250 టూరిస్ట్ హోటల్స్‌కు కూడా అనుమతి ఇచ్చింది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో గోవా టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతారా లేదా అనేది తెలియాల్సి వుంది. 
 
మార్చి 25 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించడంతో అన్నింటితో పాటు పర్యాటక రంగాన్ని కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే. రైళ్ల రాకపోకలు బంద్ కావడం, విమానాలు తిరగకపోవడంతో పర్యాటకం రంగం కుదేలైంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments