Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలో పడిపోయింది.. (video)

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:32 IST)
selfie
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని బోర్న్ ఘాట్ వద్ద  సెల్ఫీ తీసుకుంటుండగా ఓ మహిళ 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అడ్వెంచర్లు,   పర్వతారోహకులతో కూడిన రెస్క్యూ టీమ్ ఆ మహిళను రక్షించింది. 
 
ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పూణేకు చెందిన ఎనిమిది మంది బృందంలో ఆమె భాగం. సెల్ఫీ తీసుకుంటూ ఓ మహిళ 150 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. 
 
రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా ప్రాణాలతో కాపాడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ ఈ వీడియోలో ఆమెను ఓ మందపాటి తాడుతో కాపాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments