Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు.. 25 నిమిషాల తర్వాత?

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:56 IST)
lift
ఉత్తరప్రదేశ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ముగ్గురు బాలికలు ఇరుక్కుపోయిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఒక భవనంలో ఎలివేటర్ ఉంది. ఇందులో ముగ్గురు బాలికలు వెళ్లగా ఒక్కసారిగా లిఫ్ట్‌ సగంలో ఆగిపోయింది. దీంతో షాక్‌కు గురైన ముగ్గురు బాలికలు కేకలు వేశారు. 
 
ముగ్గురు బాలికలు లిఫ్ట్‌లో సగంలోనే ఇరుక్కుపోయిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.  దాదాపు 25 నిమిషాల తర్వాత లిఫ్ట్‌ ఆగిపోయిందని సమీప వాసులు తెలుసుకుని బాలికలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments