Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోనే యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా రంగం సిద్ధం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:50 IST)
టాటా గ్రూపునకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేసేందుకు టాటా పక్కా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 
 
ఇందుకోసం.. రూ.5000 కోట్లకు కర్ణాటకలోని విస్ట్రాన్ తయారీ గిడ్డంగిని కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒప్పందం కుదిరితే టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments