Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోనే యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా రంగం సిద్ధం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:50 IST)
టాటా గ్రూపునకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేసేందుకు టాటా పక్కా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 
 
ఇందుకోసం.. రూ.5000 కోట్లకు కర్ణాటకలోని విస్ట్రాన్ తయారీ గిడ్డంగిని కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒప్పందం కుదిరితే టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments