Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ.. ఏం జరుగుతోంది?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:42 IST)
అదానీ గ్రూపు అధిపతి గౌతం అదానీతో ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ భేటీ అయ్యారు. అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా హిండన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఉద్దేశ్యపూర్వకంగానే అదానీ గ్రూపు కంపెనీ తమ కంపెనీ షేర్లను అధిక ధరకు చూపించిందని వెల్లడించింది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపు కంపెనీల వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గౌతం అదానీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీకావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, గౌతం అదానీకి ఆయన అండగా నిలిచారు. హిండన్‌బర్గ్ నివేదికను తోసిపుచ్చారు. జేపీసీ స్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని పవర్ అంటున్నారు. పైగా, పార్లమెంట్‌లో బీజేపీ అధిక సంఖ్యాబలం ఉందని, అందువల్ల జేపీసీ ఇచ్చే నివేదికలో పారదర్శకత ఉండబోదని శరద్ పవార్ అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments