Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన వర్క్ ఫ్రమ్ హోం : నేటి నుంచి కార్యాలయాలకు...

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:19 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సివుంది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయ విధులకు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. అదేసమయంలో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టాయి.
 
దీంతో వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును రద్దు చేసి, అన్ని శాఖల ఉద్యోగులు విధిగా కార్యాలయాలకు రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments