Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యాను : ఎమ్మెల్యే ఆర్కే.రోజా

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:44 IST)
తాను ప్రజల మధ్యే ఉంటానని, ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని నగరి వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా ప్రకటించారు. పనిలోపనిగా టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్ నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను అక్రమంగా సంపాదిస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మూతిపగిలిపోతుందని హెచ్చరించారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను బహిర్గతం చేస్తానని, వైకాపాలో ఉన్నవారి అండదండలోత తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని ఆమె సెటైర్లు వేస్తున్నారు. 
 
కాగా, నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటాలు అందుతున్నాయని భానుప్రకాష్ నాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా అండతో కొందరు నగరి సంపదను కొల్లగొడుతున్నాని, ఆంబోతుల్లా నగరిమీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. వీటికి రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments