Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ ఇస్తాను.. గేమ్ ఆడుకోమని అత్యాచారానికి పాల్పడ్డాడు..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:38 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోభేదం లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ ఇచ్చి గేమ్ ఆడుకోమని ఆశ చూపి ఓ యువకుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన ఇంజమామ్ (19) అనే యువకుడు కుటుంబంతో పాటు హైదరాబాదుకు వచ్చారు. 
 
సనత్ నగర్లో స్థిరపడిన ఇంజమామ్ కుటుంబంతో మరో బీహార్ కుటుంబం సన్నిహితంగా వుండేది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఇంజమామ్ కన్నేశాడు. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గేమ్స్ ఆడుకునేందుకు స్మార్ట్‌ఫోన్ ఇస్తానని ఆశచూపిన ఇంజమామ్ బాలికను ఇంటికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments