Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం తినకుండా మారాం చేసిన చిన్నారి.. కొట్టి చంపేసిన తల్లి

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (13:07 IST)
అన్నం తినకుండా మారాం చేసిన నాలుగేళ్ల చిన్నారి మారాం చేసిందని.. కన్నతల్లి ఆ బిడ్డను చంపేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ, తన బిడ్డకు నిమోనియా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. 
 
కానీ ఇంటికొచ్చిన చిన్నారి ఆహారం వద్దని మారాం చేసింది. ఎంత నచ్చజెప్పినా ఆహారం తీసుకోలేదు. దీంతో ఆవేశానికి గురైన మహిళ బిడ్డపై చేజేసుకుంది. తల్లి కొట్టడంతో చిన్నారి స్పృహ తప్పింది. దీన్ని చూసిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ బిడ్డను పరిశోధించిన వైద్యులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఇక బంధువులు బిడ్డపై చేజేసుకున్న తల్లిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments