Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం తినకుండా మారాం చేసిన చిన్నారి.. కొట్టి చంపేసిన తల్లి

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (13:07 IST)
అన్నం తినకుండా మారాం చేసిన నాలుగేళ్ల చిన్నారి మారాం చేసిందని.. కన్నతల్లి ఆ బిడ్డను చంపేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ, తన బిడ్డకు నిమోనియా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. 
 
కానీ ఇంటికొచ్చిన చిన్నారి ఆహారం వద్దని మారాం చేసింది. ఎంత నచ్చజెప్పినా ఆహారం తీసుకోలేదు. దీంతో ఆవేశానికి గురైన మహిళ బిడ్డపై చేజేసుకుంది. తల్లి కొట్టడంతో చిన్నారి స్పృహ తప్పింది. దీన్ని చూసిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ బిడ్డను పరిశోధించిన వైద్యులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఇక బంధువులు బిడ్డపై చేజేసుకున్న తల్లిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments