Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:48 IST)
2013 నాటి పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది ఎన్ఐఎ కోర్టు. 2014 లోక్ సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చీఫ్‌గా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. మోడీతో పాటు, అప్పట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్, నాటి రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సహా కీలక నేతలంతా పాల్గొన్నారు. 
 
సభ జరుగుతుండగానే... గాంధీ మైదానంలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోగా... అనేక మంది గాయపడ్డారు. ఈ కేసును NIA దర్యాప్తు చేసింది. 9 మందిని దోషులుగా తేల్చింది కోర్టు. అందులో నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ కారాగా శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments