Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం పెద్దన్న మొహ్మద్ ముత్తు మీరా కన్నుమూత

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (21:20 IST)
మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మొహ్మద్ ముత్తు మీరా లెబ్బాయ్ మరైకియార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 104 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఆదివారం రామేశ్వరంలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 


సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments