Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (17:47 IST)
ర్యాగింగ్ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే వుంది. సాధారణంగా కాలేజీల్లో ఉండే ఈ ర్యాగింగ్ ఇపుడు పాఠశాలల్లోకి కూడా పాకింది. ఫలితంగా పలువురు చిన్నారులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ర్యాగింగ్‌, బెదిరింపులతో మిహిర్ అనే 15 ఏళ్ల బాలుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట సీట్‌ను నాలుకతో నాకించారు. అలాగే, చర్మరంగుతో కామెంట్స్ చేస్తూ హింసించారు. 
 
గత నెల 15వ తేదీన కేరళలోని ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు నుండి మిహిర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లి రాజనా పీఎం వెల్లడించారు. ర్యాగింగ్ వల్ల తన కుమారుడు అనుభవించిన హింసను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
తన కుమారుడికి న్యాయం చేయాలని, అతని మరణం వృధా కాకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా మిహిర్ మరణం పట్ల సోషల్ మీడియాలో  జస్టీస్ ఫర్ మిహిర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. సామాన్యలతో పాటు సెలబ్రిటీలు మిహిర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పోస్టులను షేర్ చెస్తున్నారు. సమంత కీర్తి సురేష్ సైతం బాలుడి కుటుంబానికి న్యాయం జరగాలని , మిహిర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajna Pm (@rajnapm)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments