Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (17:47 IST)
ర్యాగింగ్ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే వుంది. సాధారణంగా కాలేజీల్లో ఉండే ఈ ర్యాగింగ్ ఇపుడు పాఠశాలల్లోకి కూడా పాకింది. ఫలితంగా పలువురు చిన్నారులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ర్యాగింగ్‌, బెదిరింపులతో మిహిర్ అనే 15 ఏళ్ల బాలుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట సీట్‌ను నాలుకతో నాకించారు. అలాగే, చర్మరంగుతో కామెంట్స్ చేస్తూ హింసించారు. 
 
గత నెల 15వ తేదీన కేరళలోని ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు నుండి మిహిర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లి రాజనా పీఎం వెల్లడించారు. ర్యాగింగ్ వల్ల తన కుమారుడు అనుభవించిన హింసను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
తన కుమారుడికి న్యాయం చేయాలని, అతని మరణం వృధా కాకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా మిహిర్ మరణం పట్ల సోషల్ మీడియాలో  జస్టీస్ ఫర్ మిహిర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. సామాన్యలతో పాటు సెలబ్రిటీలు మిహిర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పోస్టులను షేర్ చెస్తున్నారు. సమంత కీర్తి సురేష్ సైతం బాలుడి కుటుంబానికి న్యాయం జరగాలని , మిహిర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajna Pm (@rajnapm)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments