Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ఆన్లైన్ చదువుల కోసం మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టిన తల్లి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (12:51 IST)
కరోనావైరస్ సామాన్యులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. చేసేందుకు పని లేక, తినడానికి తిండి లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆన్లైన్ చదువుల మరింత ఇబ్బంది పెడుతున్నాయి. 
విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు తల్లిదండ్రులు.
 
కర్ణాటక గడగ్ జిల్లాలో ఓ మహిళ తన బిడ్డల చదువు కోసం మెడలో పుస్తెల తాడు తాకట్టు పెట్టింది. ఆన్లైన్ చదువు కోసం టీవీలో తరగతులు చూడటానికి తమ పిల్లలకు టీవీ తెచ్చేందుకు రాడెర్ నాగనూర్ నరదుండకు చెందిన కస్తూరి అనే మహిళ తన మంగళ సూత్రాన్ని రూ. 20 వేలకు తాకట్టు పెట్టి టివిని కొనుగోలు చేసింది.
 
ఈ ఘటన చూస్తే సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments