Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (16:24 IST)
ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60వేల కోట్ల ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈసీఎల్‌జీఎస్ పథకం లిమిట్‌ను రూ.3లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు సీతారామన్ వెల్లడించారు. చిన్న ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు ఇచ్చే అంశాన్ని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. 
 
ఒక్క వ్యక్తికి గరిష్టంగా రూ. 1.25 లక్షల రుణాన్ని ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్తవారికి ఎక్కువగా రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రుణ హామీ పథకం ద్వారా చిన్న పట్టణాల్లోని వారికి కూడా లబ్ది చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 
ఇకపోతే.. కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయిన టూరిజం రంగానికి కూడా కేంద్రం చేయూత అందించింది. ఈ రంగంలో భాగస్వాములైన వారికి లోన్ గ్యారంటీ ఇవ్వనుంది. టూరిజం ఏజెన్సీలకు రూ. లక్షల వరకు తీసుకునే లోన్‌కు వంద శాతం గ్యారంటీ ఇవ్వనున్నట్టు తెలిపింది. టూరిస్ట్ గైడ్‌లకు రూ. లక్ష వరకు తీసుకునే లోన్‌కు గ్యారంటీ ఇస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments