Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు.. ఇలా చేస్తే?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:39 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ విస్తుగొలిపే సంఘ‌ట‌న వెలుగు చూసింది. ఇంత‌కుముందు రోజుకు మూడు నుంచి నాలుగు కండోమ్ ప్యాకెట్లు మాత్ర‌మే అమ్ముడుపోయేవ‌ని, ఇప్పుడు స్టోర్‌లో ఒక్క కండోమ్ ప్యాకెట్ కూడా మిగ‌ల‌డం లేద‌ని ఓ మెడిక‌ల్ షాపు య‌జ‌మాని తెలిపాడు. 
 
అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్‌ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలుగా కాకుండా మత్తు పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని తేలింది. 
 
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కొంతమంది విద్యార్థులు కండోమ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. వారు కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ 10 నుంచి 12 గంటల వరకు మ‌త్తు ఉంటుంద‌ని వైద్యులు చెప్తున్నారు. 
 
కండోమ్స్‌ డిమాండ్ గణనీయంగా పెరగడంపై స్థానిక యంత్రాంగం ఆందోళన చెందింది. కాగా, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం