Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిశూర్‌లో ఏనుగు దాడి-ఐదేళ్ల బాలిక మృతి, తండ్రి, తాతకు గాయాలు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:35 IST)
త్రిశూర్‌లో జరిగిన ఏనుగుదాడిలో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఇంకా ఆమె తండ్రి, తాతకు గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. అతిరప్పిల్లి సమీపంలోని కన్నన్‌కుజి వద్ద సోమవారం ఐదేళ్ల బాలికను అడవి ఏనుగు దాడి చేసి చంపేసింది. 
 
మృతురాలిని మాలా స్థానిక నిఖిల్ కుమార్తె అగ్నిమియగా గుర్తించారు. ఈ దాడిలో నిఖిల్, బావ జయన్‌లకు కూడా గాయాలయ్యాయి. వారిని చాలక్కుడి సెయింట్ జేమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
కుటుంబం బంధువులతో కలిసి గార్డెన్‌లో వున్నప్పుడు ఏనుగు దాడి చేసింది. ఏనుగు చూసి పారిపోతుండగా వారిపై తొండంతో దాడి చేసింది.  బాలిక పరిగెత్తినప్పుడు అది తొక్కి చంపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments