Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు...

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఇది పేద ప్రజలకు సొంతింటి కలను దూరం చేయనుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు ధర పెరిగినట్టు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. 
 
ముఖ్యంగా, సిమెంట్ కంపెనీల బ్రాండ్ ఆధారంగా ఈ ధర రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. ఈ సిమెంట్ ధరలను పెంచిన కంపెనీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ కూడా ఉంది. 
 
గత యేడాది నవంబరు నెలలో సిమెంట్ డిమాండ్ తక్కువగా ఉండటంతో సిమెంట్ కంపెనీలు ఈ ధరలను రూ.50 నుంచి రూ.70 మేరకు తగ్గించాయి. అయితే, ఈ యేడాది జనవరి నుంచి నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో సిమెంట్ ధరలను పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments