Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు...

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఇది పేద ప్రజలకు సొంతింటి కలను దూరం చేయనుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు ధర పెరిగినట్టు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. 
 
ముఖ్యంగా, సిమెంట్ కంపెనీల బ్రాండ్ ఆధారంగా ఈ ధర రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. ఈ సిమెంట్ ధరలను పెంచిన కంపెనీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ కూడా ఉంది. 
 
గత యేడాది నవంబరు నెలలో సిమెంట్ డిమాండ్ తక్కువగా ఉండటంతో సిమెంట్ కంపెనీలు ఈ ధరలను రూ.50 నుంచి రూ.70 మేరకు తగ్గించాయి. అయితే, ఈ యేడాది జనవరి నుంచి నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో సిమెంట్ ధరలను పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments