Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్ ర్యాంకర్‌పై ముంబై పోలీసుల ఎఫ్ఐఆర్.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:25 IST)
ఇటీవల వెల్లడైన యూపీఎస్సీ సివిల్స్ 2019 ఫలితాల్లో ర్యాంకర్‌గా నిలించిన ఐశ్వర్య షెరోన్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమె మిస్ ఇండియా మాజీ ఫైనలిస్ట్ కూడా. ఐశ్వ‌ర్య పేరుతో 20 న‌కిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయ‌ని ఓ 23 ఏడ్ల వ్య‌క్తి కొలాబా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ కింద ఆమెపై ఆగ‌స్టు 6న ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని ఇన్‌స్పెక్ట‌ర్ శివాజీ తెలిపారు.
 
అయితే, ఈ కేసులో ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని, ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని చెప్పారు. కాగా, త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే లేదని ఐశ్వ‌ర్య చెప్పారు. ఎవ‌రో త‌న పేరుతో అకౌంట్లు సృష్టించార‌ని, త‌న అనుమ‌తి లేకుండా త‌న ఫొటోలు, వీడియోలు పెడుతునున్నార‌ని తెలిపారు. తాజాగా వెలువ‌డిన యూపీఎస్సీ ఫ‌లితాల్లో ఆమె 93వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments