Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైలాపూర్ మార్కెట్‌లో విత్తమంత్రి నిర్మలమ్మ.. ధరలు చూసి షాక్!

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (09:41 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. అక్కడ కాయగూరల ధర చూసి ఆమె ఒకింత షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది, 
 
చెన్నై, మైలాపూరులోని కూరగాయల మార్కెట్‌కు ఆమె శనివారం వెళ్లి, కూరగాయలు కొనుగోలు చేస్తూ కూరగాయల వ్యాపారులతో సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వర్గాల సమాచారం ప్రకారం, మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి విక్రేతల నుండి కొన్ని కూరగాయలను కొనుగోలు చేశారు. విక్రేతలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్మలా సీతారామన్ కార్యాలయం వీడియోను షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments