Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైలాపూర్ మార్కెట్‌లో విత్తమంత్రి నిర్మలమ్మ.. ధరలు చూసి షాక్!

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (09:41 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. అక్కడ కాయగూరల ధర చూసి ఆమె ఒకింత షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది, 
 
చెన్నై, మైలాపూరులోని కూరగాయల మార్కెట్‌కు ఆమె శనివారం వెళ్లి, కూరగాయలు కొనుగోలు చేస్తూ కూరగాయల వ్యాపారులతో సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వర్గాల సమాచారం ప్రకారం, మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి విక్రేతల నుండి కొన్ని కూరగాయలను కొనుగోలు చేశారు. విక్రేతలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్మలా సీతారామన్ కార్యాలయం వీడియోను షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments