Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మళ్లీ తొంగిచూసిన కరోనా.. 24 గంటల్లో 83 కేసులు

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (23:26 IST)
తెలంగాణలో కరోనా మళ్లీ తొంగిచూసింది. కరోనా కనుమరుగైందని అందరూ ఊపిరి పీల్చుకుంటూ., వారి వారి పనుల్లో బిజీబిజీగా వున్న సమయంలో తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా ప్రజల్లో ఆందోళనలు తప్పట్లేదు. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 8వేల 809 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 45 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, మెదక్ జిల్లాలో 5 కేసులు, కరీంనగర్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.
 
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments