Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మళ్లీ తొంగిచూసిన కరోనా.. 24 గంటల్లో 83 కేసులు

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (23:26 IST)
తెలంగాణలో కరోనా మళ్లీ తొంగిచూసింది. కరోనా కనుమరుగైందని అందరూ ఊపిరి పీల్చుకుంటూ., వారి వారి పనుల్లో బిజీబిజీగా వున్న సమయంలో తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా ప్రజల్లో ఆందోళనలు తప్పట్లేదు. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 8వేల 809 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 45 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, మెదక్ జిల్లాలో 5 కేసులు, కరీంనగర్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.
 
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments