Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మళ్లీ తొంగిచూసిన కరోనా.. 24 గంటల్లో 83 కేసులు

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (23:26 IST)
తెలంగాణలో కరోనా మళ్లీ తొంగిచూసింది. కరోనా కనుమరుగైందని అందరూ ఊపిరి పీల్చుకుంటూ., వారి వారి పనుల్లో బిజీబిజీగా వున్న సమయంలో తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా ప్రజల్లో ఆందోళనలు తప్పట్లేదు. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 8వేల 809 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 45 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, మెదక్ జిల్లాలో 5 కేసులు, కరీంనగర్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.
 
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments