Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి అంత్యక్రియలు.. కుప్పకూలిన కుమారుడు.. మృతి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:57 IST)
కోవిడ్‌తో మృతి చెందిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే కుప్పకూలిన కుమారుడు కాసేపటికే కన్నుమూసిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా పూన్చా గ్రామం బైలుగుత్తిలో బుధవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కొప్పళకు చెందిన రిటైర్డు ప్రొఫెసర్‌ భుజంగశెట్టి (64) కుటుంబం బైలుగుత్తిలో నివసిస్తోంది. భుజంగశెట్టికి కొవిడ్‌ రాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. 
 
అంత్యక్రియల వేళ కుమారుడు శైలేష్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే బంధువులు పుత్తూరు ఆసుపత్రికి తరలించగా చికిత్సలు ఫలించక మృతి చెందాడు. ఒకే ఇంట్లో తండ్రీ కొడుకు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments