Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి అంత్యక్రియలు.. కుప్పకూలిన కుమారుడు.. మృతి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:57 IST)
కోవిడ్‌తో మృతి చెందిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే కుప్పకూలిన కుమారుడు కాసేపటికే కన్నుమూసిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా పూన్చా గ్రామం బైలుగుత్తిలో బుధవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కొప్పళకు చెందిన రిటైర్డు ప్రొఫెసర్‌ భుజంగశెట్టి (64) కుటుంబం బైలుగుత్తిలో నివసిస్తోంది. భుజంగశెట్టికి కొవిడ్‌ రాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. 
 
అంత్యక్రియల వేళ కుమారుడు శైలేష్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే బంధువులు పుత్తూరు ఆసుపత్రికి తరలించగా చికిత్సలు ఫలించక మృతి చెందాడు. ఒకే ఇంట్లో తండ్రీ కొడుకు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments