Webdunia - Bharat's app for daily news and videos

Install App

JIO: రూ.47 కే జియో బంపర్ ఆఫర్.. అతి తక్కువ EMIతో..?

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:32 IST)
రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం సంచలన ఆఫర్లతో ముందుకొస్తుంది. తాజాగా జియో మరో బంపర్ ఆఫర్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఒకే ఇంటిలో ఉండే వారు ఇంటర్నేట్ వేరువేరుగా కాకుండా కనెక్టివిటీ కోసం WiFiనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క జీయో ఫై 4జీ హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు. ఇక ఈ ఆఫర్ కేవలం 47 రూపాయలకే లభిస్తుంది. అంటే, అతితక్కువ EMIతో కొనుగోలు చెయ్యవచ్చు.. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI ఆఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.
 
ఇక ఇలాంటి మరొక JioFi అఫర్ విషయానికి వస్తే.. జీయో ఫై రూటర్ M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router ఎం2 బ్లాక్ సేల్ ధర 1,999 రూపాయలు ఉండగా.. EMI తో కొనేవారికి కేవలం నెలకు 94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది.

అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా జియో అధికారిక వెబ్సైట్ లాగ్ ఇన్ అయి కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments