Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరంగ్‌ మార్చ్‌ : ఘనంగా కిసాన్‌ మజ్దూర్‌ ఆజాది సంగ్రామ్‌ దివస్‌

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (11:04 IST)
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపు మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా రైతులు 'కిసాన్‌ మజ్దూర్‌ ఆజాది సంగ్రామ్‌ దివస్‌'గా జరిపారు. ఇందులోభాగంగా తిరంగ్‌ మార్చ్‌లు నిర్వహించారు. 
 
ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీలు, ద్విచక్రవాహనాలు, సైకిళ్లు, ఆటోలు, ఇతర వాహనాలకు జాతీయ జెండాలను కట్టి మార్చ్‌ నిర్వహించారు. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులోని సింఘూ సరిహద్దు వద్ద ప్రముఖ రైతు నాయకుడు సత్నామ్‌ సింగ్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 
 
దేశవ్యాప్తంగా కిసాన్‌ మజ్దూర్‌ ఆజాదీ సంగ్రామ్‌ దివస్‌ను నిర్వహించినట్లు రైతు నేత కుల్వంత్‌ సింగ్‌ తెలిపారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో నవంబర్‌ నుంచి రైతు ఉద్యమం కొనసాగుతున్నారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కిసాన్‌ మజ్దూర్‌ ఆజాదీ సంగ్రామ్‌ దివస్‌ ఘనంగా జరిగింది. ట్రాక్టర్లు, బైక్‌లు, సైకిళ్లు, ఎద్దుల బళ్లకు జాతీయ జెండాలు కట్టి రైతులు, కార్మికులు తిరంగ్‌ మార్చ్‌ జరిపారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ రైతులు తిరంగ్‌ మార్చ్‌లు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments