Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది మంది రైతులకు రూ. 68,000తో విమాన టిక్కెట్లు కొనిచ్చిన రైతు

Webdunia
శనివారం, 30 మే 2020 (23:01 IST)
తన వద్ద పనిచేసే 10 మంది కార్మికులు బీహారులోని తమ సొంత గ్రామానికి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీకి చెందిన పప్పన్ సింగ్ అనే పుట్టగొడుగులు పెంచే రైతు ఏకంగా విమాన టిక్కెట్లు కొనిచ్చాడు. 10 మంది కార్మికులు ఢిల్లీ నుండి బీహారుకు చేరుకునేందుకుగాను వారికి విమాన ఖర్చులను అందించాడు.
 
కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా వలస కార్మికులు బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ సహాయాన్ని అందించారు. దీని తన వద్ద పనిచేసే 10 మంది కార్మికులు తమ సొంత ఊరికి చేరుకున్నారు. వీరిలో ఎక్కువమంది వయసు పైబడిన వయోవృద్ధులనీ, అందువల్ల వారికి సాయం చేసినట్లు తెలిపాడు. అతడు చేసిన సాయానికి రైతు కుటుంబాల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments