Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది మంది రైతులకు రూ. 68,000తో విమాన టిక్కెట్లు కొనిచ్చిన రైతు

Webdunia
శనివారం, 30 మే 2020 (23:01 IST)
తన వద్ద పనిచేసే 10 మంది కార్మికులు బీహారులోని తమ సొంత గ్రామానికి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీకి చెందిన పప్పన్ సింగ్ అనే పుట్టగొడుగులు పెంచే రైతు ఏకంగా విమాన టిక్కెట్లు కొనిచ్చాడు. 10 మంది కార్మికులు ఢిల్లీ నుండి బీహారుకు చేరుకునేందుకుగాను వారికి విమాన ఖర్చులను అందించాడు.
 
కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా వలస కార్మికులు బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ సహాయాన్ని అందించారు. దీని తన వద్ద పనిచేసే 10 మంది కార్మికులు తమ సొంత ఊరికి చేరుకున్నారు. వీరిలో ఎక్కువమంది వయసు పైబడిన వయోవృద్ధులనీ, అందువల్ల వారికి సాయం చేసినట్లు తెలిపాడు. అతడు చేసిన సాయానికి రైతు కుటుంబాల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments