Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి దుబాయ్‌లో... ప్రియుడితో తల్లి రాసలీలలు.. కళ్లారా చూసిన కుమార్తెను..?

సెల్వి
గురువారం, 23 మే 2024 (12:14 IST)
తమిళనాడు మధురైలో ఘోరం జరిగింది. ప్రియుడితో ఉల్లాసంగా వుండిన తల్లిని కుమార్తె చూసేసింది. దీంతో కన్నకూతురితో ఆ తల్లి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. మధురై, మేలూరుకు సమీపంలోని ఉలగనాథపురంకు చెందిన సమయముత్తుకు మలర్ సెల్వి అనే మహిళతో వివాహమై ఏడేళ్లు కుమారుడు, ఐదేళ్ల కుమార్తె వున్నారు. సమయముత్తు ప్రస్తుతం దుబాయ్‌లో వున్నాడు. ఈ నేపథ్యంలో మలర్ సెల్వి ఆ ప్రాంతానికి చెందిన ధర్మసుందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం కారణంగా వీరిద్దరూ శారీరకంగా కలిసేవారు. ఇలా తల్లి ప్రియుడుతో ఓసారి ఉల్లాసంగా వుండిన తతంగాన్ని కన్నకూతురు కళ్లారా చూసేసింది. ఈ విషయాన్ని కుమార్తె బయట చెప్పేస్తుందనే భయంతో తన ప్రియుడితో కలిసి చిన్నారి కార్తీకను బావిలో పడేసి హత్య చేసింది. ఆపై చిన్నారి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిజాలను నిగ్గు తేల్చారు. కన్నబిడ్డను ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మలర్ సెల్విని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments