Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి దుబాయ్‌లో... ప్రియుడితో తల్లి రాసలీలలు.. కళ్లారా చూసిన కుమార్తెను..?

సెల్వి
గురువారం, 23 మే 2024 (12:14 IST)
తమిళనాడు మధురైలో ఘోరం జరిగింది. ప్రియుడితో ఉల్లాసంగా వుండిన తల్లిని కుమార్తె చూసేసింది. దీంతో కన్నకూతురితో ఆ తల్లి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. మధురై, మేలూరుకు సమీపంలోని ఉలగనాథపురంకు చెందిన సమయముత్తుకు మలర్ సెల్వి అనే మహిళతో వివాహమై ఏడేళ్లు కుమారుడు, ఐదేళ్ల కుమార్తె వున్నారు. సమయముత్తు ప్రస్తుతం దుబాయ్‌లో వున్నాడు. ఈ నేపథ్యంలో మలర్ సెల్వి ఆ ప్రాంతానికి చెందిన ధర్మసుందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం కారణంగా వీరిద్దరూ శారీరకంగా కలిసేవారు. ఇలా తల్లి ప్రియుడుతో ఓసారి ఉల్లాసంగా వుండిన తతంగాన్ని కన్నకూతురు కళ్లారా చూసేసింది. ఈ విషయాన్ని కుమార్తె బయట చెప్పేస్తుందనే భయంతో తన ప్రియుడితో కలిసి చిన్నారి కార్తీకను బావిలో పడేసి హత్య చేసింది. ఆపై చిన్నారి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిజాలను నిగ్గు తేల్చారు. కన్నబిడ్డను ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మలర్ సెల్విని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments